మావోయిస్టు జగన్ ప్రజల కోసం పోరాడారు

56பார்த்தது
హనుమకొండ జిల్లా కాజీపేట మండలం టేకులగూడెం గ్రామంలో కేంద్ర కమిటీ సభ్యుడు కేంద్ర మిలిటరీ ఇంచార్జ్ మాచర్ల ఏసోబు (జగన్ దాదా), రణదేవ్ దాదా వర్ధంతి సభకు గురువారం ప్రముఖులు హాజరై పూలమాల వేసి నివాళులు అర్పించారు. జగన్ పాలేరు నుంచి 40 సంవత్సరాలు విప్లవ పార్టీలో కేంద్ర కమిటీ సభ్యుడిగా ఎదిగి దేశంలో ఉన్నటువంటి పేద ధనిక వాళ్లు సమానత్వంగా జీవించాలని పోరాడన్నారు. మాజీ మావోయిస్టు సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி