జిల్లాను ఆరుముక్కలు చేసిన ఘనత కేసిఆర్ దే: కడియం శ్రీహరి

54பார்த்தது
జనగామ జిల్లా స్టేషన్ ఘనపూర్ లో గురువారం ఎమ్మెల్యే కడియం శ్రీహరి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. గత 10 ఏళ్లలో ప్రజాస్వామ్య వ్యవస్థను కాలరాసింది బిఆర్ఎస్ ప్రభుత్వమే, ఆ అవినీతి అక్రమాలకు మారుపేరు బిఆర్ఎస్ పార్టీ అని ఆయన అన్నారు. వరంగల్ చరిత్రను కనుమరుగు చేసేందుకే జిల్లాను ఆరు ముక్కలు చేసిన వ్యక్తి కేసీఆర్ అని అన్నారు.

தொடர்புடைய செய்தி