ఆర్థిక సహాయం అందజేత

79பார்த்தது
హనుమకొండ జిల్లా ధర్మసాగర్ మండలం ధర్మపురం గ్రామంలో బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు కొయ్యడ మల్లేశం సతీమణి మంజుల మరణించారు. మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య గురువారం వారి కుటుంబాన్ని సందర్శించారు. వారికి తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. వారికి రూ. 5000ఆర్థిక సహాయం అందజేశారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி