సీపీఐ నాయకుల నిరసన

54பார்த்தது
నూతనంగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రైతు రుణమాఫీ పథకంలో రైతులు అనేక ఇబ్బందులకు గురవుతున్నారని సిపిఐ జఫర్గడ్ మండల కార్యదర్శి రమేష్ ఆరోపించారు. జఫర్గడ్ మండల కేంద్రంలోని రైతు వేదిక వద్ద సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో బుధవారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా రమేష్ మాట్లాడుతూ రుణమాఫీ పూర్తి స్థాయిలో కాకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

தொடர்புடைய செய்தி