బిఆర్ఎస్ కు తగిన బుద్ధి చెప్పారు

82பார்த்தது
జనగామ జిల్లా జఫర్గడ్ మండల కేంద్రంలో కాంగ్రెస్ శ్రేణులు ఎంపీ అభ్యర్థి కడియం కావ్య ఘనవిజయం సాధించిన సందర్భంగా గురువారం సంబరాలు జరుపుకున్నారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ ఈ ప్రాంతం నుంచి కాంగ్రెస్ పార్టీకి భారీ మెజార్టీ ఇవ్వడం జరిగిందన్నారు. వరంగల్ ప్రజలంతా బిఆర్ఎస్ బీజేపీ పార్టీలకు తగిన గుణపాఠం చెప్పారని అన్నారు.

தொடர்புடைய செய்தி