రైతులందరికి ఖచ్చితంగా రుణమాఫీ జరిగి తీరుతుంది

69பார்த்தது
రైతులందరికి ఖచ్చితంగా రుణమాఫీ జరిగి తీరుతుంది
అర్హత కలిగిన రైతులందరికి ఖచ్చితంగా రుణమాఫీ జరిగి తీరుతుందని రైతులెవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని మాజీ ఉప ముఖ్యమంత్రి, స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి రైతులకు హామీ ఇచ్చారు. చిల్పూర్ మండలం మల్కాపూర్ ఇండియన్ బ్యాంక్ బ్రాంచ్ లోని చాలా మంది రైతులకు రుణమాఫీ కాలేదని బుధవారం ఎమ్మెల్యేని కలిశారు. బ్యాంక్ అధికారుల తప్పిదాల వల్ల చాలా మంది అర్హత కలిగిన రైతులకు సైతం రుణమాఫీ కాలేదని రైతులు వివరించారు.

தொடர்புடைய செய்தி