దళిత బంధు నిధులను లబ్ధిదారులకు విడుదల చేయాలి

50பார்த்தது
దళిత బంధు నిధులను లబ్ధిదారులకు విడుదల చేయాలి
కలెక్టర్ ద్వారా ఎంపిక చేసి గ్రౌండ్లింగ్ పూర్తి చేసిన ప్రతి లబ్ధిదారునికి దళిత బంధు రెండో విడత నిధులను విడుదల చేయాలని దళిత బంధు సాధన సమితి జిల్లా అధ్యక్షులు ఏకు కార్తీక్ ప్రభుత్వాన్ని కోరడం జరిగింది. గ్రామాలలో స్థానిక పంచాయతీ కార్యదర్శి ద్వారా పట్టణాలలో కమిషనర్ల ద్వారా లబ్ధిదారుల ఎంపిక చేసి కలెక్టర్ ఆధ్వర్యంలో ప్రతి లబ్ధిదారుల అకౌంట్లో 3 లక్షల రూపాయలు జమ చేయాలని పరకాలలో జరిగిన లబ్ధిదారుల సమావేశంలో అన్నారు.

தொடர்புடைய செய்தி