ప్రభుత్వ పాఠశాలలో మహాత్మా గాంధీ విగ్రహం

56பார்த்தது
ప్రభుత్వ పాఠశాలలో మహాత్మా గాంధీ విగ్రహం
పాలకుర్తి నియోజకవర్గ పరిధిలోని తొర్రూరు బాలికల ప్రభుత్వ పాఠశాలలో వాసవి క్లబ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మహాత్మాగాంధీ విగ్రహన్ని క్లబ్ ప్రతినిధులు ఆవిష్కరించారు. సోమవారం ముందుగా వాసవి మాత ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి 20 కుర్చీలను ఆలయానికి అందించారు. అనంతరం వీధి వ్యాపారులకు పదిమందికి గొడుగులు, చిరు వ్యాపారులకు 5గురికి తోపుడుబండ్లు, పోలీసులకు టవల్స్, మాస్కులు, 10 మంది వృద్ధులకు చేతి కర్రల పంపిణీ చేశారు.

தொடர்புடைய செய்தி