డీజే సౌండ్స్ కు అనుమతి ఇవ్వాలని ర్యాలీ

55பார்த்தது
రాష్ట్ర వ్యాప్తంగా డిజె సౌండ్స్ పై పోలీసులు తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ, డీజే లపై నిషేదాన్ని ఎత్తివేయాలని మంగళవారం పాలకుర్తి మండల కేంద్రం రాజీవ్ చౌరస్తా నుండి గుడివాడ చౌరస్తా మీదుగా పాలకుర్తి డీజే సౌండ్స్ నిర్వాహకులు శాంతియుత ర్యాలీ చేపట్టారు. ప్రభుత్వం పునరాలోచన చేసి డీజే లపై ఆధారపడి జీవిస్తున్న కుటుంబాలకు దారి చూపాలని వారు కోరారు.

தொடர்புடைய செய்தி