సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన పోలీసులు

66பார்த்தது
సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన పోలీసులు
జనగాం జిల్లా పాలకుర్తి నియోజకవర్గం దేవరుప్పుల మండలంలో సమస్యాత్మక మైన పోలింగ్ కేంద్రాలను వర్దన్నపేట ఏసీపీ నర్సయ్య పాలకుర్తి సిఐ మహేందర్ రెడ్డి, దేవరుప్పుల ఎస్సై చెన్న కేశవులుతో కల్సి పరిశీలించారు. బుధవారం నిర్మల, పెద్దమడూరు, కడవెండి, దేవరుప్పులలోని సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలతోపాటు మాధాపురం, పడమటితండా(ఎం), కొలుకొండ, అప్పిరెడ్డిపెల్లి, చిన్న మడూరు, బంజరపల్లిలోని సాధారణ పోలింగ్ కేంద్రాలను పరిశీలించారు.

தொடர்புடைய செய்தி