పోలింగ్ సరళిని పరిశీలించిన ఎంపీ అభ్యర్థి కావ్య

517பார்த்தது
లోక్ సభ ఎన్నికల పోలింగ్ నేపథ్యంలో వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గ అభ్యర్థి డాక్టర్ కడియం కావ్య పలు అసెంబ్లీ నియోజక వర్గాల పరిధిలోని పలు పోలింగ్ స్టేషన్ లను సందర్శించి పోలింగ్ సరళిని పరిశీలించారు. సోమవారం ఈ సందర్భంగా జనగాం జిల్లా పాలకుర్తి మండల కేంద్రంలో స్థానిక ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి తో కలిసి పోలింగ్ బూత్ లను సందర్శించి, పోలింగ్ సరళిని పరిశీలించారు.

தொடர்புடைய செய்தி