ఎమ్మెల్యే కలిసిన ప్రజా సంఘాల నేతలు

52பார்த்தது
ఎమ్మెల్యే కలిసిన ప్రజా సంఘాల నేతలు
పాలకుర్తి ఎమ్మెల్యే మామిడాల యశస్వినిరెడ్డిని మంగళవారం పలువురు ప్రజా సంఘాల నేతలు కలిశారు. అనంతరం వీఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో చేపట్టనున్న గొడుగుల పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరుకావాలని ఎమ్మెల్యేను నేతలు కోరారు. ఈ కార్యక్రమంలో నేతలు మొలుగూరి యాకన్న, పులి గణేష్ గౌడ్, సలేంద్ర, శ్రీనివాస్ యాదవ్, తదితరులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி