గాయపడిన ఝాన్సీ రెడ్డి త్వరగా కోలుకోవాలి: మంత్రి

75பார்த்தது
గాయపడిన ఝాన్సీ రెడ్డి త్వరగా కోలుకోవాలి: మంత్రి
మహబుబాబాద్ జిల్లా తొర్రుర్ పట్టణంలో గురువారం షాపింగ్ మాల్ ప్రారంభోత్సవంలో గాయపడిన పాలకుర్తి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి ఝాన్సీ రెడ్డిని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి హైదరాబాదులో పరామర్శించారు. పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డికి ధైర్యం చెప్పారు. ఆయన వెంట ఖమ్మం ఎంపీ రామసహాయం రఘురాం రెడ్డి, మహబూబాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మురళినాయక్ తో పాటు పలువురు కలిశారు.

தொடர்புடைய செய்தி