రైతు రుణమాఫీ మెగా ధర్నాలో పాల్గొన్న మాజీ మంత్రులు

51பார்த்தது
మహబూబాబాద్ జిల్లా తొర్రూరు డివిజన్ కేంద్రంలో బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో శుక్రవారం ఏర్పాటుచేసిన రైతు ధర్నా కార్యక్రమం లో మాజీ మంత్రులు హరీష్ రావు, ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్ లు పాల్గొన్నారు. రుణమాఫీని పేరిట కాంగ్రెస్ పార్టీ ప్రజలను మభ్యపెట్టి పూర్తి స్థాయిలో రుణమాఫీ అమలు చేయలేదని అన్నారు. మాజీ ఎంపీ మాలోతు కవిత, మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி