నేడు తొర్రూరు లో రైతు రుణమాఫీ పై బిఆర్ఎస్ మహ ధర్నా

53பார்த்தது
నేడు తొర్రూరు లో రైతు రుణమాఫీ పై బిఆర్ఎస్ మహ ధర్నా
రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ నేతలు రైతు రుణమాఫీ సంపూర్ణంగా చేయాలన్న నేపథ్యంలో ధర్నాలు చేపడుతున్నారు. ఈ క్రమంలో శుక్రవారం మహబుబాబాద్ జిల్లా తొర్రూరు పట్టణానికి మాజీ మంత్రులు హరీష్ రావు, దయాకర్ రావు, సత్యవతిరాథోడ్ లు రానున్నారు. సుమారుగా పదివేల మంది రైతులతో ధర్నా చేపట్టనున్నారు. ధర్నా ను విజయవంతం చేయాలని బిఆర్ఎస్ కార్యకర్తలకు, రైతులకు నాయకులు పిలుపునిచ్చారు.

தொடர்புடைய செய்தி