జోనల్ స్థాయి క్రీడాపోటీలు ప్రారంభం

50பார்த்தது
జోనల్ స్థాయి క్రీడాపోటీలు ప్రారంభం
వరంగల్ జిల్లా నర్సంపేట పట్టణంలోని మినీ స్టేడియంలో నర్సంపేట, ఖానాపురం మండలాల జోనల్ స్థాయి క్రీడాపోటీలు ఆదివారం ప్రారంభమయ్యాయి. నర్సంపేట మున్సిపల్ కాంగ్రెస్ ఫ్లోర్ లీడర్ వేముల సాంబయ్య గౌడ్ ఈ క్రీడలను ప్రారంభించారు. కబడ్డీ, ఖోఖో, వాలీబాల్ క్రీడాజట్లు తలపడ్డాయి. ఇందులో ప్రతిభ కనబరిచిన వారిని జిల్లాస్థాయికి ఎంపిక చేయనున్నారు. వ్యాయామ ఉపాధ్యాయులు, విద్యార్థులు, తదితరులున్నారు.

தொடர்புடைய செய்தி