ఆసుపత్రిలో అరిసెలు, లడ్డూల రుచి చూసిన మంత్రులు

56பார்த்தது
వరంగల్ జిల్లా నర్సంపేట పట్టణంలోని జిల్లా ఆస్పత్రిని గురువారం ప్రభుత్వ వైద్య కళాశాలలో మంత్రులు దామోదర రాజనర్సింహ, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, కొండా సురేఖతో పాటు నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి కలిసి ప్రారంభించారు. అనంతరం కళాశాల మహిళా క్యాంటిన్లో అరిసెలు, లడ్డూలను సిబ్బంది మంత్రులకు, ఎమ్మెల్యేలకు రుచి చూపించారు.

தொடர்புடைய செய்தி