నర్సంపేట: ఉద్యమకారుల సదస్సును విజయవంతం చేయాలి

67பார்த்தது
తెలంగాణ ఉద్యమం లో పాల్గొన్న ఉద్యమకారులకు 25వేల పెన్షన్, 250 గజాల ఇంటి స్థలం కేటాయించాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 6న వరంగల్ జిల్లా నర్సంపేటలో తెలంగాణ ఉద్యమ కారుల వేదిక ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించనున్నట్లు తెలంగాణ జేఏసీ నేత అంబటి శ్రీనివాస్ తెలిపారు. శనివారం మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఈ కార్యక్రమంలో ఎంఎల్సి కొదండరాం, ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి తో పాటు పలువురు నాయకులు పాల్గొంటారని సమావేశంను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.

தொடர்புடைய செய்தி