స్వచ్చతా హి సేవ లో మొక్కలు నాటిన సీతక్క

67பார்த்தது
ములుగు జిల్లా కేంద్రంలో మంగళవారం స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమంలో మంత్రి సీతక్క పాల్గొన్నారు. పారిశుద్ధ్య కార్మికులతో కలిసి గ్రామపంచాయతి పరిసరాలలో చెత్తను మంత్రి ఊడ్చారు. ఈ కార్యక్రమంలో మహబూబాబాద్ ఎంపీ పోరిక బలరాం నాయక్ తో కలిసి గ్రామపంచాయతి ఆవరణలో మొక్కలు నాటారు.

தொடர்புடைய செய்தி