తెలంగాణ తల్లి విగ్రహానికి పాలాభిషేకం

54பார்த்தது
బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు మంగళవారం బిఆర్ఎస్ పట్టణ పార్టీ అధ్యక్షులు నాగెల్లి వెంకట్ నారాయణ గౌడ్ ఆధ్వర్యంలో నర్సంపేట పట్టణంలోని తెలంగాణ తల్లి విగ్రహానికి మంగళవారం పాలాభిషేకం చేశారు. తెలంగాణ తల్లి విగ్రహం పెట్టాల్సిన చోట రాహుల్ గాంధీ తండ్రి విగ్రహం పెడతారా.. తెలంగాణ కాంగ్రెస్ ను క్షమించరాదని అన్నారు.

தொடர்புடைய செய்தி