హైడ్రాకు ఎలాంటి చట్టబద్ధత లేదు: ఈటెల రాజేందర్

61பார்த்தது
జనగామ జిల్లా కేంద్రంలో గురువారం బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో పాల్గొని, ప్రధాని మోడీ జన్మదినం సందర్భంగా పట్టణంలో బీజేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ,
రేవంత్ రెడ్డి హైడ్రాకు ఎలాంటి చట్ట బద్ధత లేదని, హైడ్రా ఏర్పాటు పై ఏ క్యాబినెట్ మంత్రితో చర్చించినట్టు ఎక్కడ కనపడలేదని అన్నారు.

தொடர்புடைய செய்தி