బాధిత కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుంది

80பார்த்தது
బాధిత కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుంది
బాధిత కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి అన్నారు. ఉన్మాది చేతిలో ఇటీవల తల్లిదండ్రులను కోల్పోయిన చెన్నరావుపేట మండలం పదహారు చింతల తండాకు చెందిన బానోతు దీపిక, మదన్ లకు ప్రభుత్వం మంజూరు చేసిన 8 లక్షల రూపాయల చెక్కును శనివారం అందించారు. భవిష్యత్తులో వారి చదువులకు సంబంధించి అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తామన్నా ఎమ్మెల్యే కుటుంబానికి హామీ ఇచ్చారు.

தொடர்புடைய செய்தி