ప్రైవేట్ కంపెనీలకు కార్మికుల సంక్షేమం అప్పగించవద్దు

56பார்த்தது
భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ వెల్ఫేర్ బోర్డును ప్రైవేటు ఇన్సూరెన్స్ కంపెనీలకు ఇవ్వడాన్ని వ్యతిరేకిస్తూ వరంగల్ జిల్లా నర్సంపేటలో బిఆర్టియు నాయకులు ఆదివారం సమావేశం నిర్వహించారు. బిఆర్టియు భవన నిర్మాణ కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శి పాలడుగుల రమేష్ పాల్గొని మాట్లాడుతూ కార్మికుల సంక్షేమ బోర్డు ప్రైవేట్ కంపెనీలకు ఇవ్వడన్ని వ్యతిరేకించారు.

தொடர்புடைய செய்தி