నర్సంపేట బస్ డిపోలో డయల్ యువర్ డీఎం

76பார்த்தது
నర్సంపేట బస్ డిపోలో డయల్ యువర్ డీఎం
వరంగల్ జిల్లా నర్సంపేట ఆర్టీసీ డిపోలో డయల్ యువర్ డీఎం కార్యక్రమాన్ని ప్రారంభించారు. డిపో పరిధిలోని గ్రామాల ప్రజలు, విద్యార్థులు, ఉద్యోగులు బస్సు సర్వీసులపై సలహాలు, సూచనలు అందించవచ్చని డీఎం ప్రసూన లక్ష్మి తెలిపారు. బుధవారం ఉదయం నుంచి సాయంత్రం 5గంటల వరకు ఈ కార్య క్రమం కొనసాగుతుందని, సమస్యలను తెలిపేందుకు 9959226052, 7382926166 ని సంప్రదించాలని సూచించారు.

தொடர்புடைய செய்தி