మృతుడి బంధువులు రాస్తారోకో

67பார்த்தது
లారీ డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగానే ప్రమాదం చోటుచేసుకొని గుగులోతు వీరన్న మృతి చెందాడంటూ మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండల కేంద్రంలోని ప్రధాన రహదారి పై బైటాయించి ఆందోళన చేపట్టారు మృతుని బంధువులు. పోలీసులకు వ్యతిరేక నినాదాలు చేశారు. దోషులను శిక్షించి మృతుని కుటుంబానికి న్యాయం చేయాలని బాధితులు డిమాండ్ చేశారు.

தொடர்புடைய செய்தி