స్కూల్ కి రాకుండా జీతాలు తీసుకుంటున్న టీచర్లు

83பார்த்தது
నెక్కొండలో పలు స్కూలను వరంగల్ డీఈవో జ్ఞానేశ్వర్ శుక్రవారం ఆకస్మిక తనిఖీలు చేశారు. తనిఖీల్లో రెండు స్కూల్లో బాగోతం బయటపడ్డాయి. గొట్లకొండ తండాలో ఎంపీపీఎస్ స్కూల్లో విద్యార్థులు లేకుండా టీచర్ సంధ్యారాణి నడిపిస్తున్నారు. 15రోజుల నుండి స్కూలుకు టీచర్ రాలేదు. అజ్మీరమంగ్య తండాలో ఎంపీపీఎస్ స్కూల్లో కూడా ఇదే దుస్థితి. ప్రవీణ్ అనే టీచర్ కూడా స్కూలుకు రాకుండానే జీతాలు పొందుతున్నారు.

தொடர்புடைய செய்தி