లీకైన మిషన్ భగీరథ పైప్ లైన్

57பார்த்தது
మహబూబాబాద్ పట్టణంలోని మిషన్ భగీరథ భవనం సమీపంలో సోమవారం మిషన్ భగీరథ పైప్ లైన్ లీకైంది. వృధాగా పోతున్న నీటితో
ప్రధాన రహదారిపై పలు వాహనాలకు రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. పైపులైన్ లో ఏయిర్ జామ్ అయినప్పుడు మరమ్మతులో భాగంగా నీటిని విడుదల చేస్తామని మిషన్ భగీరథ అధికారులు తెలిపారు.

தொடர்புடைய செய்தி