కేసముద్రం: భవాని మాల దీక్ష తీసుకున్నారా.. ఈ నియమాలు పాటించండి

68பார்த்தது
కేసముద్రం: భవాని మాల దీక్ష తీసుకున్నారా.. ఈ నియమాలు పాటించండి
కాట్రపల్లి గ్రామంలో దుర్గ భవాని నవరాత్రుల్లో సందర్భంగా భవాని మాల దీక్ష తీసుకున్న భక్తులందరికీ ప్రధాన అర్చకులు కందాలం వెంకటరమణాచార్యులు మరియు సన్నూరీ గోవర్ధనాచార్యులు అమ్మవారి యొక్క నియమా నిబంధనలు తెలియజేశారు. ఉదయన్నే లేచి స్నానం చేసి అమ్మవారికి ఇష్టమైన ఎర్రటి వస్త్రములు మాత్రమే ధరించాలన్నారు. నిత్యం అమ్మవారిని ఆరాధించాలని కఠిన బ్రహ్మచర్యం తప్పక పాటించాలని దీక్ష యొక్క గొప్పతనాన్ని శనివారం వివరించారు.

தொடர்புடைய செய்தி