ధాన్యం కొనుగోలు కేంద్రాలను కలెక్టర్ తనిఖీలు చేయాలి: సీఎం

81பார்த்தது
ధాన్యం కొనుగోలు కేంద్రాలను కలెక్టర్ తనిఖీలు చేయాలి: సీఎం
ధాన్యం కొనుగోలుకేంద్రాల నిర్వహణపై హైదరాబాద్ నుండి గురువారం రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ సమీక్షలో మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్, జిల్లా ఎస్పీ సుధీర్ రాంనాద్ కేకన్ తో పాటు సివిల్ సప్లై, రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు. సన్న, దొడ్డు వడ్లకు వేరు వేరు కౌంటర్ లు ఏర్పాటు చేయాలని సూచించారు. జిల్లా కలెక్టర్ కొనుగోలు కేంద్రాలు తనిఖీలు చేయాలని కోరారు.

தொடர்புடைய செய்தி