పంచాయతీలకు అడ్డుగా మారిన ప్రభుత్వ పాఠశాల

79பார்த்தது
మహబూబాబాద్ జిల్లా తొర్రూర్ మండల కేంద్రంలో ఉన్న జడ్పీఎస్ఎస్ ఉన్నత పాఠశాలలో పంచాయతీలకు అడ్డుగా మారిపోతుంది. విద్యార్థులకు విద్యా బుద్ధులు నేర్పించాల్సిన ఆవరణలో పాఠశాలకు గేటు తాళం వేయకపోవడంతో ఇష్టానుసారంగా ప్రతి ఒక్కరు ఆవరణలోకి వచ్చి పంచాయతీలు చేయడంతో పాడు గొడవలకు అడ్డుగా మారింది. ఇప్పటికైనా విద్యాశాఖ అధికారులు స్పందించి కఠిన చర్యలు చేపట్టాలని స్థానికులు కోరుకుంటున్నారు.

தொடர்புடைய செய்தி