వాహనం ఢీకొని గేదె మృతి

69பார்த்தது
వాహనం ఢీకొని గేదె మృతి
మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం శుక్రవారం గాలివారిగూడెం శివారు జాతీయ రహదారిపై గుర్తు తెలియని వాహనం ఢీకొట్టడంతో పాడి గేదె అక్కడికక్కడే మృతి చెందింది. గేదే యజమాని వివరాలు తెలియాల్సి ఉంది. గేదె విలువ సుమారు రూ. 80 వేలు ఉంటుందని స్థానికులు తెలిపారు.

தொடர்புடைய செய்தி