భక్తి పారవశ్యంతో యాదాద్రి గిరి ప్రదక్షిణ

64பார்த்தது
స్వాతి నక్షత్రం సందర్భంగా యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం ఆధ్వర్యంలో గిరిప్రదక్షిణ నిర్వహించారు. మంగళవారం ఉదయము ప్రారంభించిన ఈ గిరిప్రదక్షిణ దాదాపు 5 కిలోమీటర్ల మేర భక్తి పారవశ్యంతో కొనసాగినట్లు జిల్లా కేంద్రమైన జనగాం నగరం నుండి వెళ్లిన భక్తులు వివరించారు. గిరి ప్రదక్షిణ అనంతరం స్వామివారికి తల నీలాలు సమర్పించి స్వామివారి దర్శనం చేసుకొన్నట్లు తెలిపారు.

தொடர்புடைய செய்தி