నిరుపేద కుటుంబానికి నిత్యావసర సరుకుల పంపిణీ

82பார்த்தது
నిరుపేద కుటుంబానికి నిత్యావసర సరుకుల పంపిణీ
జనగామ జిల్లా బచ్చన్నపేట మండలం పోచన్నపేట గ్రామంలో నిరుపేద కుటుంబానికి చెందిన వృద్ధురాలు నల్ల బుచ్చమ్మకు సామాజికవేత్త పోతుల రాములు నిత్యావసర సరుకుల ను అందించి అండగా ఉంటామని భరోసా కలిపించారు. బుధవారం ఉదయం బుచ్చమ్మ ఇంటికి వెళ్లి ఒక నెలకు సరిపడే 25 కిలోల బియ్యం ఇతర నిత్యావసర వస్తువులు అందించారు. ఈ కార్యక్రమంలోరాములు, ఉపేందర్రెడ్డి, అనిల్, సత్యనారాయణ, ఐలయ్య లు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி