బిఆర్ఎస్ నాయకులను వెంటనే విడుదల చేయాలి

81பார்த்தது
జనగామ జిల్లా పాలకుర్తి నియోజకవర్గం దేవరుప్పుల మండల కేంద్రంలో బిఆర్ఎస్ నాయకుల అక్రమ అరెస్ట్ ని నిరసిస్తూ మాజీమంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. శనివారం ఈ మేరకు బిఆర్ఎస్ నాయకులను వెంటనే విడుదల చేయాలని దయాకర్ రావు డిమాండ్ చేశారు. ఈ నిరసన కార్యక్రమంలో రాయపర్తి, పాలకుర్తి, కొడకండ్ల తదితర మండలాల నుండి పార్టీ శ్రేణులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி