బిల్లులు చెల్లించాలని బిజెపి ఆందోళన

59பார்த்தது
బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో పాడి రైతుల బకాయి బిల్లులు వెంటనే చెల్లించి, వారి సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని ధర్నా నిర్వహించారు. గురువారం జనగాం నియోజకవర్గం కొమురవెల్లి మండల కేంద్రంలో చేపట్టిన ఈ ధర్నాలో మండల అధ్యక్షులు బి. నాగరాజు మాట్లాడుతూ గత ప్రభుత్వం పాడి రైతుల బిల్లులు చెల్లించకుండా మోసం చేసిందని ఇపుడు కాంగ్రెస్ ప్రభుత్వం బిల్లులు చెల్లించకుండా పాడి రైతులను ఇబ్బందులకు గురిచేస్తుందన్నారు.

தொடர்புடைய செய்தி