జనగాంకు చేరుకున్న హైకోర్టు న్యాయమూర్తి

82பார்த்தது
తెలంగాణ రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సూరేపల్లి నందా జిల్లా కేంద్రమైన జనగాం కు చేరుకున్నారు. శనివారం జిల్లా కోర్టు ఆవరణలో న్యాయమూర్తి నందాకు ఘన స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో జిల్లా న్యాయమూర్తి, జిల్లా అధికారులు, పలువురు న్యాయవాదులు తదితరులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி