మరిపెడ: మృతదేహానికి నివాళులర్పించిన మాజీ ఎంపీ

61பார்த்தது
మరిపెడ: మృతదేహానికి నివాళులర్పించిన మాజీ ఎంపీ
మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలంలోని పురుషుత్తమాయ గూడెంకు చెందిన నూకల నరేష్ రెడ్డి గుండె పోటుతో మృతి చెందారు. నరేష్ రెడ్డి మేనమామ రాజకీయ దూరందరుడు, మాజీ ఎంపీ సురేందర్ రెడ్డి మృతదేహానికి పులామాల వేసి నివాళులర్పించారు. మాజీ ఎంపీ సురేందర్ రెడ్డి కన్నీటి పర్యంతమయ్యారు. ఆయన వెంట ఖమ్మం ఎంపీ రఘు రాంరెడ్డి, డోర్నకల్ ఎమ్మెల్యే రాంచంద్రు నాయక్ తదితరులు ఉన్నారు.

தொடர்புடைய செய்தி