మహబూబాబాద్ జిల్లా పంద్రాగస్టు వేడుకలకు ప్రభుత్వ విప్..

69பார்த்தது
మహబూబాబాద్ జిల్లా పంద్రాగస్టు వేడుకలకు ప్రభుత్వ విప్..
మహబూబాబాద్ జిల్లా పంద్రాగస్టు వేడుకలకు డోర్నకల్ ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ డాక్టర్ రామచంద్రనాయక్ జెండా ఆవిష్కరణ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొననున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేసింది. అదేవిధంగా పరేడ్ మైదానం పోలీసులు నిర్వహించే పరేడ్ ద్వారా గౌరవ వందనం స్వీకరించుతారు అన్నారు. పంద్రాగస్టుకు సంబంధించిన ఏర్పాట్లను అధికారులు ఏర్పాటు చేస్తున్నారు.

தொடர்புடைய செய்தி