బారి వరదల కారణంగా నష్టపోయిన రైతులను ఆదుకోవాలి..

55பார்த்தது
బారి వరదల కారణంగా నష్టపోయిన రైతులను ఆదుకోవాలి..
మహబూబాబాద్ జిల్లా కురివి మండలంలోని బలపాల గ్రామంలో సిపిఐ పార్టీ జిల్లా నాయకులు నలు సుధాకర్ రెడ్డి జిల్లా రైతు సంఘం అధ్యక్షుడు నెల్లూరు నాగేశ్వరావు ఆధ్వర్యంలో బలపాల గ్రామంలో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు పంటలు దెబ్బ తినడంతో సిపిఐ పార్టీ నాయకులతో కలిసి పంటలను పరిశీలించారు. వారు మాట్లాడుతూ రైతు పంటలను ప్రభుత్వం అంచనా వేసి తక్షణమే నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி