వరద బాధితులకు నిత్యవసర వస్తువులు పంపిణీ..

65பார்த்தது
వరద బాధితులకు నిత్యవసర వస్తువులు పంపిణీ..
మహబూబాబాద్ జిల్లా వ్యాప్తంగా ఇటీవలే కురిసిన భారీ వర్షాలకు దుబ్బతండా గ్రామంలో శనివారం రోజు భారత్ వికాస్ ఆధ్వర్యంలో ఆదమా కంపెనీ వారి సహకారంతో వరద బాధితులకు నిత్యవసర వస్తువులు మరియు వంట పాత్రలు పంపిణీ చేసినట్లు ఆదమా కంపెనీ ఉద్యోగులు ఐలి సుధాకర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు కంపెనీ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி