కురవి మండల రైతు సంఘం ప్రధాన కార్యదర్శిగా బత్తుల వెంకటేశ్వర్లు

570பார்த்தது
కురవి మండల రైతు సంఘం ప్రధాన కార్యదర్శిగా బత్తుల వెంకటేశ్వర్లు
మహబూబాబాద్ జిల్లా కురవి మండలంలోని బలపాల గ్రామానికి చెందిన బత్తుల వెంకటేశ్వర్లు సీపీఐ పార్టీ కురవి మండల రైతు సంఘం ప్రధాన కార్యదర్శిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా శనివారం ఆయన మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్మిక చట్టాలను కాలరాస్తున్నాయని భూమి లేని నిరుపేదలు వ్యవసాయ రంగంపై ఆధారపడి జీవనం సాగిస్తున్న వారిని ప్రభుత్వాలు పట్టించుకోవడంలేదని అన్నారు.

டேக்ஸ் :

தொடர்புடைய செய்தி