మృతురాలి కుటుంబానికి ఆర్థిక సాయం

54பார்த்தது
మృతురాలి కుటుంబానికి ఆర్థిక సాయం
జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండ మండలం రేపాక గ్రామానికి చెందిన పొన్నగంటి సుగుణమ్మ అనారోగ్యంతో మృతి చెందగా వారి కుటుంబానికి రేపాక అంబేద్కర్ యూత్ సభ్యులు 3000 రూపాయలు ఆర్థిక సాయం అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ నిరుపేద కుటుంబం అందరి సహాయం కోసం ఎదురుచూస్తుందని ప్రతి ఒక్కరు తోచినంత సహాయం చేయగలరని కోరారు. ఈ కార్యక్రమంలో అంబేద్కర్ యూత్ సభ్యులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி