పీడీఎస్ రైస్ తరలిస్తున్న డిసీఎం పట్టివేత

558பார்த்தது
జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో ఆదివారం తెల్లవారుజామున అక్రమంగా డీసీఎంలో రేషన్ బియ్యాన్ని తరలిస్తుండగా స్థానికుల సమాచారంతో పోలీసులు వాహనాన్ని పట్టుకుని స్టేషన్ కు తరలించారు. వాహనం ఎవరిది, ఎన్ని క్వింటాళ్ల బియ్యం పట్టుకున్నారో పోలీసులు అధికారికంగా మీడియాకు తెలపలేదు.

தொடர்புடைய செய்தி