గాంధీ విగ్రహం దగ్గర స్వచ్ఛభారత్ చేసిన బిజెపి నాయకులు

76பார்த்தது
గాంధీ విగ్రహం దగ్గర స్వచ్ఛభారత్ చేసిన బిజెపి నాయకులు
భూపాలపల్లి అధ్యక్షులు సామల మధుసూదన్ రెడ్డి ఆధ్వర్యంలో మోడీ జన్మదినo సందర్భంగా సెప్టెంబర్ 17 నుండి గాంధీ జయంతి అక్టోబర్ 2 వరకు సేవా కార్యక్రమంలో భాగంగా మంగళవారం మున్సిపాలిటీ పరిధిలోని గాంధీ విగ్రహం దగ్గర నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బట్టు రవి, దొంగల రాజేందర్, తుమ్మేటి రామ్ రెడ్డి, గాలిఫ్ సబ్బని నారాయణ, దేవునురి భాస్కర్ కళాకారుడు తిరుపతి తదితరులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி