ఆయిల్ ఫామ్ సాగు చేసే రైతులకు ప్రోత్సహం

61பார்த்தது
ఆయిల్ ఫామ్ సాగు చేసే రైతులకు ప్రోత్సహం
ఆయిల్ ఫామ్ సాగుచేసే రైతులను ప్రభుత్వం అన్ని రకాలుగా ప్రోత్సహిస్తుందని వికారాబాద్ జిల్లా వ్యవసాయ అధికారి సత్తార్ అన్నారు. ఆయన మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా 30 వేల ఎకరాల్లో ఆయిల్ ఫామ్ సాగుకు లక్ష్యం సిద్ధం చేశామని, ఇప్పటివరకు 700 ఎకరాల్లో సాగు నమోదు అయిందన్నారు. తాండూరులోని రైతులు ఎక్కువ ఆసక్తి చూపుతున్నారని తెలిపారు. చిన్న, సన్నకారు రైతులకు 90 శాతం సబ్సిడీపై మొక్కలు, డ్రిప్ సౌకర్యం కల్పిస్తున్నామన్నారు.

தொடர்புடைய செய்தி