త్వరలోనే నస్కల్ బ్రిడ్జిని ఏర్పాటు చేస్తాం - ఎమ్మెల్యే

55பார்த்தது
నస్కల్ వాగుని పరిగి ఎమ్మెల్యే డాక్టర్ టి. రామ్మోహన్ రెడ్డి సందర్శించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ. గత కొన్ని సంవత్సరాల నుండి వర్షాలు పడినప్పుడల్లా పరిగి నుండి వికారాబాద్ వెళ్లాలంటే రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతుందని నస్కల్ వాగు పరిష్కారం బ్రిడ్జ్ ఏర్పాటు విషయాన్ని సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లినట్టు తెలిపారు. అతి త్వరలోనే బ్రిడ్జి నిర్మాణానికి చర్యలు చేపడతామని ఈ సందర్భంగా ఎమ్మెల్యే TRR తెలిపారు.

தொடர்புடைய செய்தி