అందరూ చూస్తుండగా రైలు ఏసీ కోచ్ అద్దాలను పగులగొట్టాడు(వీడియో)

66பார்த்தது
ఇటీవలి కాలంలో రైల్వేపై దాడులు ఎక్కువగా జరుగుతున్నాయి. తాజాగా మరో ఘటన వెలుగులోకి వచ్చింది. ఒక వ్యక్తి వెదురు కర్రతో స్టేషన్‌లో ఆగి ఉన్న రైలు ఏసీ కోచ్ అద్దాలను ధ్వంసం చేశాడు. బీహార్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. పాట్నా జంక్షన్‌లో ఆగి ఉన్న పాట్నా-న్యూఢిల్లీ రైలు అద్దాలను ఓ దుండగుడు పగులకొట్టాడు. అయితే ఆ సమయంలో అటుగా వెళ్తున్న జనం ఎవరూ కూడా అతడిని అడ్డుకోకపోవడం గమనార్హం. ఈ ఘటన ఎప్పుడు జరిగిందో తెలీదు గాని.. ఈ వీడియో వైరల్ అవుతోంది.

தொடர்புடைய செய்தி