జవాన్లను కిడ్నాప్ చేసిన ఉగ్రవాదులు

60பார்த்தது
జవాన్లను కిడ్నాప్ చేసిన ఉగ్రవాదులు
దక్షిణ కాశ్మీర్‌లోని అనంత్‌నాగ్ జిల్లా కోకెర్‌నాగ్ ప్రాంతంలోని షాంగస్ నుంచి ఇండియన్ ఆర్మీ టెరిటోరియల్ ఆర్మీ (టీఏ) జవాన్‌ను మిలిటెంట్లు అపహరించారు. స్థానిక మీడియా నివేదిక‌ల ప్ర‌కారం.. మరో టీఏ జవాన్ ఈ కిడ్నాప్ నుంచి తప్పించుకోగలిగాడు. మరో జవాన్ కోసం భద్రతా బలగాలు గాలింపు చర్యలు చేపట్టాయి. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

தொடர்புடைய செய்தி