ఉద్యోగులకు కార్లు, బైక్‌లు గిఫ్ట్‌గా ఇచ్చిన కంపెనీ

64பார்த்தது
ఉద్యోగులకు కార్లు, బైక్‌లు గిఫ్ట్‌గా ఇచ్చిన కంపెనీ
చెన్నైలోని టీమ్ డీటెయిలింగ్ సొల్యూషన్స్ అనే సంస్థ తమ కంపెనీలో పనిచేస్తున్న ఉద్యోగులకు కార్లు, బైకులు బహుమతులుగా ఇచ్చింది. మొత్తంగా 28 మందికి కార్లు, మరో 29 మందికి బైక్‌లు అందించింది. కార్లలో హ్యూండాయ్, మారుతీ సుజుకీ, టాటా, మెర్స్‌డెస్‌ బెంజ్ లాంటి ప్రముఖ కంపెనీలకు చెందినవి ఉన్నాయి. ఉద్యోగుల కృషికి గుర్తింపుగా ఇలా కార్లు, బైక్‌లు బహుమతులగా ఇచ్చామని కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ తెలిపారు.

தொடர்புடைய செய்தி