మమతా లేఖపై స్పందించిన కేంద్రం

70பார்த்தது
కోల్‌కతాలో రెసిడెంట్‌ వైద్యురాలిపై హత్యాచారం ఘటన సంచలనం సృష్టించిన నేపథ్యంలో పశ్చిమబెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాశారు. హత్యాచారం వంటి ఘటనల్లో శిక్షలు కఠినంగా ఉండేందుకు వీలుగా చట్టాలను మరింత బలోపేతం చేయాలని ఆమె కోరిన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం స్పందించింది. నేడు ఆడవారు, చిన్నారులపై జరిగే నేరాలు సమాజంలో తీవ్ర ఆందోళనకరంగా మారాయి’’ అని ప్రధాని మోడీ అన్నారు.

தொடர்புடைய செய்தி